జగన్ కేసులో అన్నీ ప్రశ్నలే తప్ప సమాధానాలు లేవని న్యాయవాది సత్యనారాయణ అన్నారు. మాయావతి, ములాయంసింగ్లపై అనేక కేసులు ఉన్నాయి, కాంగ్రెస్ నేతలు పలు కుంభకోణాల్లో కీలకంగా ఉన్నారు. వీరివిషయంలో సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని డాక్డర్ ఏవీఎస్రెడ్డి విమర్శిం చారు. ప్రజలగుండెల్లో ఉన్న వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కష్టాలకు గురిచేయడం దారుణమని, కక్షసాధింపు చర్యేనని రాధికారెడ్డి విమర్శించా రు.దోషా, నిర్దోషా అనేది తేల్చకుండా ఏడాదిగా జైలులో బంధించి, వేధిం చడం దారుణమని సాహితీవేత్త మెట్టు రామచంద్రప్రసాద్ విమర్శించారు. జగన్మోహన్రెడ్డిని జైల్లోపెట్టి వేధించడం రాజకీయ కుట్రఅని అందరికీ అర్థం అవుతోందని న్యాయవాది గోవిందరాజుల సుభద్రాదేవి అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఈ కార్యక్రమానికి స్వప్న వ్యాఖ్యాతగా వ్యవ హరించారు.
Home »
» జగన్ నిర్బంధం రాజకీయ కుట్రే
జగన్ నిర్బంధం రాజకీయ కుట్రే
Written By news on Monday, June 3, 2013 | 6/03/2013
జగన్ కేసులో అన్నీ ప్రశ్నలే తప్ప సమాధానాలు లేవని న్యాయవాది సత్యనారాయణ అన్నారు. మాయావతి, ములాయంసింగ్లపై అనేక కేసులు ఉన్నాయి, కాంగ్రెస్ నేతలు పలు కుంభకోణాల్లో కీలకంగా ఉన్నారు. వీరివిషయంలో సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని డాక్డర్ ఏవీఎస్రెడ్డి విమర్శిం చారు. ప్రజలగుండెల్లో ఉన్న వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కష్టాలకు గురిచేయడం దారుణమని, కక్షసాధింపు చర్యేనని రాధికారెడ్డి విమర్శించా రు.దోషా, నిర్దోషా అనేది తేల్చకుండా ఏడాదిగా జైలులో బంధించి, వేధిం చడం దారుణమని సాహితీవేత్త మెట్టు రామచంద్రప్రసాద్ విమర్శించారు. జగన్మోహన్రెడ్డిని జైల్లోపెట్టి వేధించడం రాజకీయ కుట్రఅని అందరికీ అర్థం అవుతోందని న్యాయవాది గోవిందరాజుల సుభద్రాదేవి అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఈ కార్యక్రమానికి స్వప్న వ్యాఖ్యాతగా వ్యవ హరించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment