కోర్టులోకి అనుమతించకపోవడం దారుణం: భారతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోర్టులోకి అనుమతించకపోవడం దారుణం: భారతి

కోర్టులోకి అనుమతించకపోవడం దారుణం: భారతి

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013

కుటుంబ సభ్యులను కోర్టులోకి అనుమతించకపోవడం దారుణమని వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేడు కోర్టుకు హాజరు పరచనున్న నేపథ్యంలో ఆయన్ని చూసేందుకు వైఎస్ విజయమ్మ, భారతి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. అయితే జగన్ కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్ భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలాం ఉంటుందో ఊహించుకోవచ్చని అన్నారు.
Share this article :

0 comments: