దేశంలో రాజ్యాంగబద్ద సంస్థలు నిర్వీర్యం అయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయం ప్రతిపత్తి అని చెప్పుకుంటున్న సీబీఐ సంస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. నియంతృత్వ పోకడతో కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న సీబీఐని అవసరమైతే రద్దుచేసి కొత్త సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆడవాళ్ల చేతిలో కాంగ్రెస్, టీడీపీలు చిత్తుచిత్తుగా ఓడిపోనున్నారని హెచ్చరించారు
Home »
» నిర్వీర్యమైన రాజ్యాంగబద్ద సంస్థలు:జూపూడి
నిర్వీర్యమైన రాజ్యాంగబద్ద సంస్థలు:జూపూడి
Written By news on Monday, April 29, 2013 | 4/29/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment