వరంగల్: 2011 జనాభా లెక్కల ప్రకారమే పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రమాకాంత్రెడ్డి తెలిపారు. ప్రతి మూడు జిల్లాల అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే 30 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామని రమాకాంత్రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Home »
» 2011 ప్రకారమే పంచాయితీ ఎన్నికలు: రమాకాంత్
2011 ప్రకారమే పంచాయితీ ఎన్నికలు: రమాకాంత్
Written By news on Friday, May 3, 2013 | 5/03/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment