తన ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ రెహ్మాన్ స్పష్టం చేశారు. తాను పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నాననటం అవాస్తవమని.... ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఛానళ్లు దుష్ర్పచారం చేస్తున్నాయని ఆయన గురువారమిక్కడ మండిపడ్డారు. మైనార్టీలకు జగన్ మాత్రమే న్యాయం చేయగలరని రెహ్మాన్ అన్నారు.
Home »
» ప్రాణమున్నంత వరకూ జగన్ తోనే: రెహ్మాన్
ప్రాణమున్నంత వరకూ జగన్ తోనే: రెహ్మాన్
Written By news on Thursday, May 2, 2013 | 5/02/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment