సిరిసిల్లాలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన బాజంగి ప్రభాకర్ కుటుంబాన్ని వైఎస్ విజయమ్మ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. విద్యుత్ బిల్లు 59వేల రూపాయలు రావడంతో నేతన్న ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన నేతన్నల కుటుంబాలను పరామర్శించేందుకు విజయమ్మ కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చేరుకున్నారు. సిరిసిల్లలో నేతన్నలు, కట్ల నారాయణ, బాజంగి ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించి, అధైర్య పడకూడదని వైఎస్ విజయమ్మ ధైర్యం చెప్పారు
Home »
» ప్రభాకర్ కుటుంబానికి విజయమ్మ పరామర్శ!
ప్రభాకర్ కుటుంబానికి విజయమ్మ పరామర్శ!
Written By news on Sunday, May 19, 2013 | 5/19/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment