జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం గుంటూరు జిల్లా మండల కేంద్రం గురజాల నుంచి ప్రారంభమవు తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
26-1-2012 గురువారం
గురజాల మండలం
* గురజాల నుంచి యాత్ర ప్రారంభం
* చర్లగుడిపాడులో విగ్రహావిష్కరణ
* జనార్ధనపురంలో విగ్రహావిష్కరణ
* గంగవరంలో విగ్రహావిష్కరణ
* పులిపాడులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* తేలుకుట్లలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
దాచేపల్లి మండలం
* పొందుగలలో విగ్రహావిష్కరణ
* శ్రీనగర్లో రెండు విగ్రహాల ఆవిష్కరణ
వివరాలు..
26-1-2012 గురువారం
గురజాల మండలం
* గురజాల నుంచి యాత్ర ప్రారంభం
* చర్లగుడిపాడులో విగ్రహావిష్కరణ
* జనార్ధనపురంలో విగ్రహావిష్కరణ
* గంగవరంలో విగ్రహావిష్కరణ
* పులిపాడులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* తేలుకుట్లలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
దాచేపల్లి మండలం
* పొందుగలలో విగ్రహావిష్కరణ
* శ్రీనగర్లో రెండు విగ్రహాల ఆవిష్కరణ
0 comments:
Post a Comment