కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోవిడత ప్రచారం కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన గుమ్మళ్లదిబ్బలో ప్రచారం చేపట్టారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఆత్మీయ నేతను చూసేందుకు అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిన్నాపెద్దా తేడా లేకుండా మహిళలు, అవ్వలు, తాతలు, యువకులు ఆయనపై ఆప్యాయతా అనురాగాలను కురిపించారు.
Home »
» గుమ్మళ్లదిబ్బలో వైఎస్ జగన్ ప్రచారం
గుమ్మళ్లదిబ్బలో వైఎస్ జగన్ ప్రచారం
Written By news on Thursday, March 15, 2012 | 3/15/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment