వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 153వ రోజు ఆదివారం 12.5 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దూబచర్ల నుంచి ద్వారకాతిరుమల వెళ్లే అడ్డరోడ్డు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి నల్లజర్ల చేరుతుందని పేర్కొన్నారు.
పర్యటించే ప్రాంతాలు :
తిరుపతి అడ్డరోడ్డు (దూబచర్ల నుంచి ద్వారకాతిరుమల వెళ్లే
అడ్డరోడ్డు), గాంధీనగర్, దూబచర్ల, నల్లజర్ల
పర్యటించే ప్రాంతాలు :
తిరుపతి అడ్డరోడ్డు (దూబచర్ల నుంచి ద్వారకాతిరుమల వెళ్లే
అడ్డరోడ్డు), గాంధీనగర్, దూబచర్ల, నల్లజర్ల
0 comments:
Post a Comment