కరీంనగర్: నగరంలో జరగనున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమమ్మ ఆదివారం కరీంనగర్ రానున్నారు. నగరంలోని వరలక్ష్మి గార్డెన్లో ఉదయం 11 గంటలకు ఆమె అధ్యక్షతన సమావేశం ప్రారంభంకానుంది.
అయితే పార్టీ లోక్సభ నియోజకవర్గాల పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, మండలాల కన్వీనర్లు, ముఖ్య కార్యకర్తలు హాజరుకానున్నారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వారికి వైఎస్ విజయమ్మ మార్గనిర్దేశనం చేయనున్నారు. అయితే ఇప్పటికే పార్టీ నాయకులు సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
అయితే పార్టీ లోక్సభ నియోజకవర్గాల పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, మండలాల కన్వీనర్లు, ముఖ్య కార్యకర్తలు హాజరుకానున్నారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వారికి వైఎస్ విజయమ్మ మార్గనిర్దేశనం చేయనున్నారు. అయితే ఇప్పటికే పార్టీ నాయకులు సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
0 comments:
Post a Comment