త్వరలో తెలంగాణలో ఓదార్పు యాత్ర: పుత్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలో తెలంగాణలో ఓదార్పు యాత్ర: పుత్తా

త్వరలో తెలంగాణలో ఓదార్పు యాత్ర: పుత్తా

Written By ysrcongress on Sunday, February 26, 2012 | 2/26/2012

తెలంగాణ జిల్లాల్లో త్వరలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర నిర్వహిస్తారని, అది నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభమవుతుందని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన భూదాన్ పోచంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తే వైఎస్‌ఆర్ సీపీ గెలుపొందుతుందని, తద్వారా తమ పార్టీలోకి వలసలు పెరుగుతాయన్న భయంతోనే వారిపై అనర్హత వేటు వేసేందుకు సర్కార్ జంకుతోందని ఆరోపించారు
Share this article :

0 comments: