సాక్షి గ్రూప్ సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం వెనుక ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఈనాడు అధినేత రామోజీ రావు, సిబిఐ హస్తం ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి ఆరోపించారు. సొంత ఆస్తులు అమ్ముకునైనా, భిక్షాటన చేసైనా సరే సాక్షిని కాపాడుకుంటామని ఆయన చెప్పారు. జగన్మోహన రెడ్డి ఒంటరి ఎంతమాత్రం కాదని తెలిపారు. జగన్ వెనుక కోట్ల మంది అభిమానులు ఉన్నారని చెప్పారు. టిడిపి, కాంగ్రెస్ తెరవెనుక రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
Home »
» జగన్ వెనుక కోట్ల మంది అభిమానులు
జగన్ వెనుక కోట్ల మంది అభిమానులు
Written By news on Wednesday, May 9, 2012 | 5/09/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment