ముంబై: సాక్షికి మద్దతుగా ఆజాద్ మైదానంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సాక్షి మీడియా బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసినందుకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి ఎం.కొండారెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
Home »
» సాక్షికి మద్దతుగా ముంబైలో ప్రదర్శన
సాక్షికి మద్దతుగా ముంబైలో ప్రదర్శన
Written By news on Wednesday, May 9, 2012 | 5/09/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment