మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల బుధవారం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ లో మహిళలతో రచ్చబండ నిర్వహించారు. మహిళల సాధక బాధలను ఆమె అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు హయాంలో 75రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛనును రాజశేఖరరెడ్డి అధికారంలోనికి రాగానే 200 రూపాయలకు పెంచారని షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు. మానసిక వికలాంగులకు, వితంతువులకు పింఛను ఇవ్వాలని ప్రణాళిక రూపొందించి, అమలు చేసిన ఘనత మహానేత రాజశేఖరరెడ్డికే సొంతమని ఆమె స్పష్టం చేశారు.
Home »
» రచ్చబండ నిర్వహించిన షర్మిల
రచ్చబండ నిర్వహించిన షర్మిల
Written By news on Wednesday, February 6, 2013 | 2/06/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment