వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా చౌదరిపల్లి గేట్ వద్ద ముగిసింది. షర్మిల పాదయాత్ర నేడు 12.9 కిలోమీటర్ల వరకు సాగింది. ఇప్పటి వరకు ఆమె 852.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
Home »
» చౌదరిపల్లిలో ముగిసిన షర్మిల యాత్ర
చౌదరిపల్లిలో ముగిసిన షర్మిల యాత్ర
Written By news on Thursday, February 7, 2013 | 2/07/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment