పద్దెనిమిది శాసనసభ, ఒక లోక్సభా స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనారిటీ విభాగం తరపున 27 మందిని ఇంచార్జిలను నియమించారు. రాష్ట్ర కన్వీనర్ హెచ్.ఏ.రెహ్మాన్ ఇంచార్జిల జాబితాను గురువారం సాయంత్రం విడద ల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
సలీం ఖాన్, హఫీజ్ ఖాన్ (ఎమ్మిగనూరు), కె.ఎస్.ఎస్.బి.నూర్బాబా(అనంతపురం, రాయదుర్గం), కరీముల్లా షేక్, నసీర్ అహ్మద్ (ఒంగోలు, మాచెర్ల), సయ్యద్ ఖాజా, షేక్ చాంద్బాష (ఒంగోలు), మహబూబ్ బాష (మాచెర్ల), సలీంబాష, జహీర్ అహ్మద్ఖాన్, సయ్యద్ రఫీఖ్ బాష, సలీం బిన్ ఖలీఫా (ఆళ్లగడ్డ), అబ్దుల్ కలీం వాజిద్(పాయకరావుపేట), మహ్మద్ అయూబ్ ఖాన్ (పత్తిపాడు), మొయిన్, ముక్తార్ (పర్కాల), ఎం.అసదుల్లా(నరసన్నపేట), షఫీ (తిరుపతి), మహ్మద్ మునీర్ సిద్దీఖ్, షేక్ అబ్దుల్ జలీల్ (నెల్లూరు), షేక్ షఫీ (బుచ్చిరెడ్డిపాళెం), మహ్మద్ ఇలియాస్ (నెల్లూరు-రూరల్), అమ్జద్ బాష, ఎస్.ఎం.ఎం.ఖాద్రి, హఫీజుల్లా (రాయచోటి), అఫ్జల్ ఖాన్ (రాయదుర్గం), షేక్ వహీద్ బాష (కోవూరు). వీరు ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు.
సలీం ఖాన్, హఫీజ్ ఖాన్ (ఎమ్మిగనూరు), కె.ఎస్.ఎస్.బి.నూర్బాబా(అనంతపురం, రాయదుర్గం), కరీముల్లా షేక్, నసీర్ అహ్మద్ (ఒంగోలు, మాచెర్ల), సయ్యద్ ఖాజా, షేక్ చాంద్బాష (ఒంగోలు), మహబూబ్ బాష (మాచెర్ల), సలీంబాష, జహీర్ అహ్మద్ఖాన్, సయ్యద్ రఫీఖ్ బాష, సలీం బిన్ ఖలీఫా (ఆళ్లగడ్డ), అబ్దుల్ కలీం వాజిద్(పాయకరావుపేట), మహ్మద్ అయూబ్ ఖాన్ (పత్తిపాడు), మొయిన్, ముక్తార్ (పర్కాల), ఎం.అసదుల్లా(నరసన్నపేట), షఫీ (తిరుపతి), మహ్మద్ మునీర్ సిద్దీఖ్, షేక్ అబ్దుల్ జలీల్ (నెల్లూరు), షేక్ షఫీ (బుచ్చిరెడ్డిపాళెం), మహ్మద్ ఇలియాస్ (నెల్లూరు-రూరల్), అమ్జద్ బాష, ఎస్.ఎం.ఎం.ఖాద్రి, హఫీజుల్లా (రాయచోటి), అఫ్జల్ ఖాన్ (రాయదుర్గం), షేక్ వహీద్ బాష (కోవూరు). వీరు ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు.
0 comments:
Post a Comment