న్యూఢిల్లీ: 'సాక్షి' పోరాటానికి అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య మద్దతు పలికింది. సాక్షిపై ప్రభుత్వం, సీబీఐ దాడులు ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపేనని సమాఖ్య పేర్కొంది. ప్రభుత్వం, సీబీఐ ఈ రకమైన చర్యలు మానుకోవాలని కోరింది. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు ఏకమై సాక్షి తరఫున పోరాడతామని ఐఎఫ్జే ఎగ్జిక్యూటివ్ మెంబర్ సబినా ఇంద్రజిత్ హెచ్చరించారు.
Home »
» 'సాక్షి'కి అంతర్జాతీయ జర్నలిస్టుల మద్దతు
'సాక్షి'కి అంతర్జాతీయ జర్నలిస్టుల మద్దతు
Written By news on Friday, May 18, 2012 | 5/18/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment