కర్నూలు: కాంగ్రెస్ పార్టీకి సీబీఐ తొత్తుగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మారెప్ప ఆరోపించారు. 130 సంవత్సరాల కాంగ్రెస్ను 30సంవత్సరాల టీడీపీ ఆటాడిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో 18 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని మారెప్ప విశ్వాసం వ్యక్తం చేశారు.
Home »
» కాంగ్రెస్ తొత్తుగా సీబీఐ: మారెప్ప
కాంగ్రెస్ తొత్తుగా సీబీఐ: మారెప్ప
Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment