రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిపార్టీల కంటే ముందంజలో ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికయిన పంచాయతీలతో పాటు మొదటి దశ ఫలితాలను కలుపుకుంటే మిగతా పార్టీల కంటే వైఎస్ ఆర్ సిపి అగ్రభాగాన నిలిచింది.
వివిధ పార్టీల ఆధిక్యతలో ఉన్న స్థానాలు ఈ దిగువ తెలిపినవిధంగా ఉన్నాయి.
వైఎస్ ఆర్ సిపి - 1369
కాంగ్రెస్ - 1111
టిడిపి - 898
టిఆర్ఎస్ - 249
ఇతరులు - 831
వివిధ పార్టీల ఆధిక్యతలో ఉన్న స్థానాలు ఈ దిగువ తెలిపినవిధంగా ఉన్నాయి.
వైఎస్ ఆర్ సిపి - 1369
కాంగ్రెస్ - 1111
టిడిపి - 898
టిఆర్ఎస్ - 249
ఇతరులు - 831
0 comments:
Post a Comment