సీఎన్ఎన్ సర్వేలో వైఎస్ జగన్ దే హవా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎన్ఎన్ సర్వేలో వైఎస్ జగన్ దే హవా!

సీఎన్ఎన్ సర్వేలో వైఎస్ జగన్ దే హవా!

Written By news on Tuesday, July 23, 2013 | 7/23/2013

న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగుతోందని సీఎన్ఎన్-ఐబీఎన్, సీఎస్ డీఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభావవంతమైన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 25 శాతం మద్దతు తెలిపినట్టు సర్వేలో వెల్లడైంది. సాంప్రదాయ కాంగ్రెస్ మద్దతుదారులు 32 శాతం జగన్ కు వెంట ఉన్నారని, ప్రాంతాల వారీగా చూస్తే తెలంగాణలో 10 శాతం, సీమాంధ్ర లో 42 శాతం మద్దతు లభిస్తోందని సర్వేలో వెల్లడైంది. 2009లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఓటర్లు 25 శాతం మద్దతు తెలుపగా, ప్రస్తుతం 17 శాతానికి పడిపోయినట్టు సర్వే తెలిపింది. 


Share this article :

0 comments: