మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర సోమవారం నడుకూరు నుంచి ప్రారంభమైంది. వీరఘట్టం,రేగళ్లపాడు జంక్షన్, బొడ్లపాడు జంక్షన్, వండవ జంక్షన్ , నవగాం మీదుగా ఆమె పాదయాత్ర సాగుతుంది. షర్మిల చేపట్టిన పాదయాత్ర సోమవారం 217వ రోజుకు చేరుకుంది.
https://www.facebook.com/ysrcpofficial
https://www.facebook.com/ysrcpofficial
0 comments:
Post a Comment