10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని జరిగే పనేనా ? కేంద్రపాలిత ప్రాంతం కాకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే చోట ఉండచ్చా ?రాజ్యాంగం ప్రకారం ఆ వెసులుబాటు ఉందా ? రెండు రాష్ట్రాల మధ్య వివాదం జరిగితే హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు,నాయకులూ ఎలా వస్తారు ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం ఒక ఆఫీసు కట్టుకోవాలంటే తెలంగాణా రాష్ట్రము లో మున్సిపల్ అధికారి ని ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలా ?ఏమి తెలియకుండా ప్రతివాడు మీడియా లో మాట్లాడుతున్నాడా ?తక్షణమే నీటి వనరులు,రాజధాని మరియు ఆర్ధిక కేటాయింపులు మిగతా విషయాలు తేల్చేసి తెలంగాణ ప్రకటిస్తే బాగుండేది .కాని వారికీ కావాల్సింది మనం మనలో మనం తిట్టుకోవడం ,కోట్టుకోవడం . అప్పుడే కదా మనం ఢిల్లీ లో అధికారాం గురించి,మిగతా మనకి జరిగిన చెడు గురించి మర్చిపొయెది .
0 comments:
Post a Comment