21 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. 12 జిల్లాలకు కన్వీనర్లను నియమించినట్లు కన్వీనర్ చిత్తరువు నాగేశ్వరరావు విలేకరులకు వివరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా బి.లింగయ్య యాదవ్, ఎస్.రాజేశ్వర్రెడ్డి, వై.నాగిరెడ్డి, డి.వి.ఆర్.మూర్తి, డి.విజయ్కుమార్, ఆర్.ప్రేమ్సాగర్, పి.వెంకట్రెడ్డి, టి.రజనీకాంత్రెడ్డి, మాథ్యూస్, సి.జైపాల్రెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి, పి.సాయి కృష్ణ, ఆజాద్, ఎ.రాజేశ్వరి, బి.వెంకట రామయ్య, ఎస్.రాజరాజేశ్వర్రెడ్డి, ఎస్.ఎం.డి.హనీఫ్, నిసార్ హమ్మద్ఖాన్, సాదిక్ పాషా, బి.వి.ఆంజనేయులు, ఎస్.రామిరెడ్డి, బి.వెంకటరమణలను ఎంపిక చేసినట్లు చెప్పారు. జిల్లా కన్వీనర్లు: కృష్ణా-కె.చంద్రశేఖర్, కర్నూలు-కె.నారాయణరెడ్డి, హైదరాబాద్-ఎం.బాలాజీగౌడ్, నిజామాబాద్-ఇ.గంగారెడ్డి, తూర్పుగోదావరి-ఎం.మురళీకృష్ణ, ఖమ్మం-జె.పాపారావు, చిత్తూరు-బి.యుగంధర్, ఆదిలాబాద్-సి.విద్యాసాగర్రెడ్డి, అనంతపురం-బి.నారాయణరెడ్డి, విజయవాడ సిటీ-వై.ఎస్.ఆర్.జయంత్కుమార్, రాజమండ్రి సిటీ- ఉమామహేశ్వరి, తిరుపతి సిటీ- ఇ.చంద్రశేఖర్రెడ్డిలను నియమించినట్లు తెలిపారు.
Home »
» వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్
వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్
Written By ysrcongress on Sunday, February 26, 2012 | 2/26/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment