వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులుగా ఇంద్రకరణ్, ఉమ్మారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులుగా ఇంద్రకరణ్, ఉమ్మారెడ్డి

వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులుగా ఇంద్రకరణ్, ఉమ్మారెడ్డి

Written By news on Tuesday, February 5, 2013 | 2/05/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యులుగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Share this article :

0 comments: