మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర గురువారం నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో సాగింది. చందవరంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. 84వ రోజు యాత్రను చందవరం శివార్లలో ముగించారు. ఇప్పటివరకు ఆమె 1,164.9 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
Home »
» 84వ రోజు ముగిసిన పాదయాత్ర
84వ రోజు ముగిసిన పాదయాత్ర
Written By news on Thursday, March 7, 2013 | 3/07/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment