చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్లోనే పంచదారను అధికధరకు విక్రయిస్తున్నారని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. కష్ణాజిల్లా కైకలూరు మండలం తామరకొల్లులో మంగళవారం ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభసభలో, ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బాబు పంచదార ధర విపరీతంగా పెరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
Home »
» చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్లోనే పంచదారను అధికధరకు ..
చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్లోనే పంచదారను అధికధరకు ..
Written By news on Tuesday, March 5, 2013 | 3/05/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment