పెద్దాపురం: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో 500 మంది కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాండ్రకోటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ఆర్ సీపీ నేతలు కుడిపూడి చిట్టబ్బాయి, తోట సుబ్బారావు నాయుడు, వరుపుల సుబ్బారావులు హాజరయ్యారు. వీరి సమక్షంలో పలువురు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు.
Home »
» వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి కాంగ్రెస్ కార్యకర్తలు
వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి కాంగ్రెస్ కార్యకర్తలు
Written By news on Thursday, April 12, 2012 | 4/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment