తాజా మాజీ ఎమ్మెల్యేల గన్మెన్ల ఉపసంహరణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తాజా మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్ల రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది.
గన్మెన్లను తొలగించిన వ్యవహారంపై తాజా మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, శ్రీనివాసులు, అమరనాథ్రెడ్డిలు కోర్టును ఆశ్రయించారు. తాజా ఎమ్మెల్యేల ఫిర్యాదును పరిశీలించిన అనంతరం.. గన్మెన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
గన్మెన్లను తొలగించిన వ్యవహారంపై తాజా మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, శ్రీనివాసులు, అమరనాథ్రెడ్డిలు కోర్టును ఆశ్రయించారు. తాజా ఎమ్మెల్యేల ఫిర్యాదును పరిశీలించిన అనంతరం.. గన్మెన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
0 comments:
Post a Comment