హైదరాబాద్ : విశాఖ జిల్లా గాజువాకకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత గన్ రెడ్డి రామునాయుడు మంగళవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 46 మంది కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ నేత తిప్పల నాగిరెడ్డి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. |
Home »
»
Written By news on Tuesday, April 10, 2012 | 4/10/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment