మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్ల ఉపసంహరణ అంశంపై ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్రెడ్డికి మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పార్టీ నేతలు కేకే మహేందర్రెడ్డి, రెహ్మాన్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను ఉపసంహరించుకోవడాన్ని ఇంటలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళామన్నారు. అలాగే వైఎస్ జగన్ భద్రతను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని, జడ్ క్యాటగిరితో పాటు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలని ఇంటలిజెన్స్ చీఫ్ కు విన్నవించినట్లు తెలిపారు.
Home »
» ఇంటెలిజెన్స్ చీఫ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వినతి పత్రం
ఇంటెలిజెన్స్ చీఫ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వినతి పత్రం
Written By news on Tuesday, April 10, 2012 | 4/10/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment