వాన్పిక్కు భూముల కేటాయింపు వ్యవహారంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణను సీబీఐ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ ను సీబీఐ అధికారులు ధ్రువీకరించాల్సివుంది. నిన్న ఏడు గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ రోజూ కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. రెండో రోజూ విచారణకు హాజరయిన మంత్రిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.
Home »
» మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్ట్
మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్ట్
Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment