మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించి ఆత్మద్రోహం చేసుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ తనకు ఆదర్శనాయకుడని వివేకానందరెడ్డి వెల్లడించారు. అన్నయ్యే హైకమాండ్ అని ఆయన అన్నారు. ఒకవేళ వైఎస్ను విమర్శించాల్సి వస్తే. కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని వైఎస్ వివేకానందరెడ్డి కుండ బద్దలు కొట్టారు.
Home »
» మహానేతను విమర్శిస్తే ఆత్మద్రోహమే: వివేకా
మహానేతను విమర్శిస్తే ఆత్మద్రోహమే: వివేకా
Written By news on Monday, April 9, 2012 | 4/09/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment