మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ సాయంత్రం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. మధిర నియోజకవర్గంలోని వల్లభి గ్రామం మీదుగా
ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టిన షర్మిలకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జిల్లాలో 8 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర చేయనున్నారు. దాదాపు 200 కిలోమీటర్లు నడవనున్నారు.
ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టిన షర్మిలకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జిల్లాలో 8 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర చేయనున్నారు. దాదాపు 200 కిలోమీటర్లు నడవనున్నారు.
0 comments:
Post a Comment