రంగారెడ్డి జిల్లా చెట్టింపల్లి గ్రామంలో జరిగిన రచ్చబండలో రైతులు, మహిళలు తమ సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు మొరపెట్టుకున్నారు. విద్యుత్ సక్రమంగా సరఫరా కావడంలేదని, విద్యుత్ బిల్లులు గతంలో కంటె ఎక్కువ వస్తున్నాయని తెలిపారు. కొందరు పెన్షన్ రావడంలేదని, రేషన్ కార్డులు ఇవ్వడంలేదని తెలిపారు. ప్రజల సమస్యలను విన్న విజయమ్మ మాట్లాడుతూ 'మీ సమస్యలన్ని జగన్ కు చెబుతాను' అన్నారు.
Home »
» మీ సమస్యలు జగన్ కు చెబుతాను: విజయమ్మ
మీ సమస్యలు జగన్ కు చెబుతాను: విజయమ్మ
Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment