మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోతోనే ఉపఎన్నికల్లో పోటీచేస్తామని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. అంతేకాకుండా ఫ్యాన్ గుర్తుతోనే ఎన్నికలకు వెళ్తామని వరంగల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ప్రతి ఉపఎన్నికల తర్వాత తెలంగాణ వస్తోందని అసత్య ప్రచారం చేస్తోందన్నారు. తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ పబ్బం గడుపుకుంటోందని కొండా సురేఖ ఆరోపించారు.
Home »
» వైఎస్ ఫోటోతోనే ఎన్నికలకు వెళ్తాం: కొండా
వైఎస్ ఫోటోతోనే ఎన్నికలకు వెళ్తాం: కొండా
Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment