వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రాక సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం జనసంద్రమైంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాత్రి 8.15 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చారు. జగన్ ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. సభాప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన రహదారితోపాటు వీధులన్నీ జనంతో నిండిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ జగన్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది.
Home »
» జగన్ రాకతో జనసంద్రమైన కొయ్యలగూడెం
జగన్ రాకతో జనసంద్రమైన కొయ్యలగూడెం
Written By news on Tuesday, April 24, 2012 | 4/24/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment