పలు జిల్లాల అనుబంధ విభాగాల కన్వీనర్లను వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు ఆయా అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, కన్వీనర్లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
మహిళా విభాగం కన్వీనర్లు: దాట్ల సత్య అన్నపూర్ణాదేవి(పశ్చిమ గోదావరి), లక్ష్మీ చక్రవర్తి(రాజమండ్రి సిటీ),
విద్యార్థి విభాగం కన్వీనర్లు: గొలివి నర్సినాయుడు(శ్రీకాకుళం),తూముల నరేష్(ఆదిలాబాద్),
బీసీ కన్వీనర్లు: బి.గిరిబాబు(శ్రీకాకుళం)కోరాడ అప్పారావు(విశాఖపట్నం), పి.దివాకర్( విశాఖ అర్బన్), కౌరుసర్వేశ్వరరావు(పశ్చిమగోదావరి), ముద్దుల కృష్ణంరాజు(రాజు యాదవ్)(గుంటూరు అర్బన్), వనం శ్రీశైలం గౌడ్(నల్లగొండ),
కార్మిక విభాగం కన్వీనర్లు: గిరిడ తవిటినాయుడు(శ్రీకాకుళం జిల్లా), కె.కృష్ణమూర్తి(విజయనగరం),నరవ గోపాలకృష్ణ(రాజమండ్రి సిటీ),షేక్ గులాం రసూల్(గుంటూరు అర్బన్),కె.వి.ప్రసాద్( ప్రకాశం),
సాంసృ్కతిక విభాగం కన్వీనర్లు: బెజవాడ చిన్నికృష్ణ(రాజమండ్రి సిటీ),కాంపల్లి బాలకృష్ణ( ఖమ్మం), తురకా సుజాత(రంగారెడ్డి జిల్లా), కె.సుబ్బారావు( పశ్చిమగోదావరి).
0 comments:
Post a Comment