ఉప ఎన్నికలు జరగనున్న తిరుపతిలో అధికారులు వివాదానికి తెర లేపారు. వైఎస్సార్ విగ్రహానికి ముసుగు వేసి ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ విగ్రహాలను వదిలేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ను కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే వైఎస్సార్ విగ్రహానికి ముసుగు వేసిన సంగతి తనకు తెలియదని కమిషనర్ చెప్పారు.
Home »
» తిరుపతిలో వైఎస్సార్ విగ్రహానికి ముసుగు
తిరుపతిలో వైఎస్సార్ విగ్రహానికి ముసుగు
Written By news on Thursday, April 26, 2012 | 4/26/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment