ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమక్షంలో టిడిపి మాజీ ఎమ్మెల్యేలు పాలేటి రామారావు, గొట్టిపాటి నరసయ్యలు ఆ పార్టీలో చేరారు. వీరిద్దరూ మాజీ ఎమ్మెల్యేలే కాక జిల్లాలో బలంగా ఉన్న రెండు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం విశేషం.
Home »
» పాలేటి, గొట్టిపాటి వైఎస్ఆర్ సిపిలో చేరిక
పాలేటి, గొట్టిపాటి వైఎస్ఆర్ సిపిలో చేరిక
Written By news on Sunday, May 20, 2012 | 5/20/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment