మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర ఆదివారం సత్తెనపల్లి నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రొగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
తొలిరోజు బసచేసిన ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం బయలు దేరి సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాడు కాలనీ, వెన్నదీవి మీదుగా భోజన విరామకేంద్రానికి చేరుకుంటారు. అక్కడినుంచి సత్తెనపల్లి పట్టణంలోని ముస్లింబజార్, శివాలయం సెంటర్, ఐదులాంతర్ల సెంటర్, గడియారం స్తంభం సెంటర్, తాలూకా సెంటర్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడినుంచి విజయాబ్యాంకు రోడ్, కూరగాయల మార్కెట్, నరసరావుపేట రోడ్ మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు:
సత్తెనపల్లి నియోజకవర్గం: ధూళిపాడు కాలనీ, వెన్నదీవి, సత్తెనపల్లి పట్టణంలోని ముస్లింబజార్, శివాలయం సెంటర్, ఐదులాంతర్ల సెంటర్, గడియారం స్తంభం సెంటర్, తాలూకా సెంటర్, విజయాబ్యాంకు రోడ్, కూరగాయల మార్కెట్, నరసరావుపేట రోడ్
తొలిరోజు బసచేసిన ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం బయలు దేరి సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాడు కాలనీ, వెన్నదీవి మీదుగా భోజన విరామకేంద్రానికి చేరుకుంటారు. అక్కడినుంచి సత్తెనపల్లి పట్టణంలోని ముస్లింబజార్, శివాలయం సెంటర్, ఐదులాంతర్ల సెంటర్, గడియారం స్తంభం సెంటర్, తాలూకా సెంటర్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడినుంచి విజయాబ్యాంకు రోడ్, కూరగాయల మార్కెట్, నరసరావుపేట రోడ్ మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు:
సత్తెనపల్లి నియోజకవర్గం: ధూళిపాడు కాలనీ, వెన్నదీవి, సత్తెనపల్లి పట్టణంలోని ముస్లింబజార్, శివాలయం సెంటర్, ఐదులాంతర్ల సెంటర్, గడియారం స్తంభం సెంటర్, తాలూకా సెంటర్, విజయాబ్యాంకు రోడ్, కూరగాయల మార్కెట్, నరసరావుపేట రోడ్
0 comments:
Post a Comment