చంద్రబాబు పాదయాత్రకు విద్యార్థులను పంపిన కూచిపూడి జెడ్పీ స్కూల్ నిర్వాహకులపై మేరుగ నాగార్జున ఫిర్యాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు పాదయాత్రకు విద్యార్థులను పంపిన కూచిపూడి జెడ్పీ స్కూల్ నిర్వాహకులపై మేరుగ నాగార్జున ఫిర్యాదు

చంద్రబాబు పాదయాత్రకు విద్యార్థులను పంపిన కూచిపూడి జెడ్పీ స్కూల్ నిర్వాహకులపై మేరుగ నాగార్జున ఫిర్యాదు

Written By news on Monday, February 18, 2013 | 2/18/2013

 చంద్రబాబు పాదయాత్రకు విద్యార్థులను పంపిన కూచిపూడి జెడ్పీ స్కూల్ నిర్వాహకులపై వైఎస్ఆర్ సీపీ నేత మేరుగ నాగార్జున ఫిర్యాదు చేశారు. విద్యార్థులను పంపడాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంఘటనపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరు డిప్యూటీ డీఈఓ విచారణ చేపట్టారు.
Share this article :

0 comments: