చంద్రబాబు పాదయాత్రకు విద్యార్థులను పంపిన కూచిపూడి జెడ్పీ స్కూల్ నిర్వాహకులపై వైఎస్ఆర్ సీపీ నేత మేరుగ నాగార్జున ఫిర్యాదు చేశారు. విద్యార్థులను పంపడాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరు డిప్యూటీ డీఈఓ విచారణ చేపట్టారు.
Home »
» చంద్రబాబు పాదయాత్రకు విద్యార్థులను పంపిన కూచిపూడి జెడ్పీ స్కూల్ నిర్వాహకులపై మేరుగ నాగార్జున ఫిర్యాదు
చంద్రబాబు పాదయాత్రకు విద్యార్థులను పంపిన కూచిపూడి జెడ్పీ స్కూల్ నిర్వాహకులపై మేరుగ నాగార్జున ఫిర్యాదు
Written By news on Monday, February 18, 2013 | 2/18/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment