దిల్సుఖ్నగర్ వరుస బాంబు పేలుళ్లలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలిని కోరారు. ఉస్మానియా ఆస్పత్రిలో సౌకర్యాలు సరిగ్గాలేవన్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్ లేదని చెప్తున్నారని అన్నారు. మృతి చెందినవారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Home »
» క్షతగాత్రులకు విజయమ్మ పరామర్శ
క్షతగాత్రులకు విజయమ్మ పరామర్శ
Written By news on Thursday, February 21, 2013 | 2/21/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment