హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో గురువారం జరిగిన జంట బాంబు పేలుళ్ల ఘటనపై ముందస్తు సమాచారం ఉన్నా కేంద్రం చర్యలెందుకు తీసుకోలేదని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. ఈ దాడులు జరగడం అత్యంత విచారకరమని ఆమె అన్నారు. దాడులు జరగడంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి బయటపడుతోందని సుష్మా విమర్శించారు.
Home »
» ముందే హెచ్చరికలున్నా కేంద్రం చర్యలేవి?
ముందే హెచ్చరికలున్నా కేంద్రం చర్యలేవి?
Written By news on Friday, February 22, 2013 | 2/22/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment