కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న సర్కార్ తీరుకు నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చినట్టు వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షుడు జనక్ప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. కార్మిక సంఘాల సమ్మెకు వైఎస్ఆర్ టీయూసీ మద్దతు తెలుపుతోందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనాలని జనక్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
Home »
» సర్కార్ తీరుకు నిరసనగా సమ్మె
సర్కార్ తీరుకు నిరసనగా సమ్మె
Written By news on Monday, February 18, 2013 | 2/18/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment