వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం మిర్యాలగూడ మండలంలో సాగుతుంది.
మండలంలోని గూడూరు, కృష్ణాపురం, కొత్తగూడెం మీదుగా దామరచర్ల మండలంలోని కొండ్రపోలు, కొండ్రపోలు కాల్వ, రాళ్లవాగుతండా, బొత్తలపాలెంకు చేరుకుంటుంది. బొత్తలపాలెం శివారులో షర్మిల రాత్రి బస చేస్తారు.
మండలంలోని గూడూరు, కృష్ణాపురం, కొత్తగూడెం మీదుగా దామరచర్ల మండలంలోని కొండ్రపోలు, కొండ్రపోలు కాల్వ, రాళ్లవాగుతండా, బొత్తలపాలెంకు చేరుకుంటుంది. బొత్తలపాలెం శివారులో షర్మిల రాత్రి బస చేస్తారు.
0 comments:
Post a Comment