వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈరోజు కేశనపల్లి వద్ద ముగిసింది. ఈ రోజు ఆమె 14 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటివరకు ఆమె 1035 కిలో మీటర్లు నడిచారు.
Home »
» కేశనపల్లి వద్ద ముగిసిన షర్మిల పాదయాత్ర
కేశనపల్లి వద్ద ముగిసిన షర్మిల పాదయాత్ర
Written By news on Sunday, February 24, 2013 | 2/24/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment