బాబ్లీ ప్రాజెక్ట్పై ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఉందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా విద్యుత్ కోతలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. 50ఏళ్ల చరిత్రలో ఇలాంటి కరెంట్ కోతల చీకటి రోజులను ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు.
Home »
» ఇలాంటి చీకటిరోజులు ఎప్పడూ లేవు: గోనె
ఇలాంటి చీకటిరోజులు ఎప్పడూ లేవు: గోనె
Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment