మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శుక్రవారం గురజాల నియోజకవర్గం నుంచి మొదలై సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
గురజాల నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతంనుంచి బయలుదేరి సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొండమోడు క్రాస్రోడ్స్ మీదుగా అనుపాలెం చేరుకుని అక్కడకు సమీపంలో ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడినుంచి చౌటపాపాయపాలెం మీదుగా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని నందిరాజుపాలెం, నాగిరెడ్డిపాలెం మీదుగా బెల్లంకొండ చేరుకుని అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బసచేసిన ప్రాంతానికి చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
సత్తెనపల్లి నియోజకవర్గం: కొండమోడు క్రాస్రోడ్,
అనుపాలెం, చౌటపాపాయపాలెం
పెదకూరపాడు నియోజకవర్గం: నందిరాజుపాలెం, నాగిరెడ్డిపాలెం, బెల్లంకొండ
గురజాల నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతంనుంచి బయలుదేరి సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొండమోడు క్రాస్రోడ్స్ మీదుగా అనుపాలెం చేరుకుని అక్కడకు సమీపంలో ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడినుంచి చౌటపాపాయపాలెం మీదుగా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని నందిరాజుపాలెం, నాగిరెడ్డిపాలెం మీదుగా బెల్లంకొండ చేరుకుని అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బసచేసిన ప్రాంతానికి చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
సత్తెనపల్లి నియోజకవర్గం: కొండమోడు క్రాస్రోడ్,
అనుపాలెం, చౌటపాపాయపాలెం
పెదకూరపాడు నియోజకవర్గం: నందిరాజుపాలెం, నాగిరెడ్డిపాలెం, బెల్లంకొండ
0 comments:
Post a Comment