ఈ ప్రభుత్వం వల్ల రైతులమంతా నష్టపోయాం. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ ప్రభుత్వం వల్ల రైతులమంతా నష్టపోయాం.

ఈ ప్రభుత్వం వల్ల రైతులమంతా నష్టపోయాం.

Written By news on Friday, March 1, 2013 | 3/01/2013

పిడుగురాళ్ళ రూరల్: రాజన్న సీఎంగా ఉన్నప్పుడు విత్తనాలు సక్రమంగా అందాయి.. ఎరువులు ధరలు అందుబాటులో ఉన్నాయి.. ఈ ప్రభుత్వ పాలనలో ఎరువుల ధరలు చుక్కలనంటాయి.. పంటకు ఎరువులు వేద్దామంటేనే భయమేస్తోంది.. ఈ ప్రభుత్వం వల్ల రైతులమంతా నష్టపోయాం.
- జానపాడు గ్రామానికి చెందిన రైతు బ్రహ్మయ్య అవేదన

పంటలకు నీరు పెట్టేందుకు రేయింబవళ్ళు మగవాళ్లు పొలాల మీదే ఉంటున్నారు.. నీళ్లు వస్తాయో రావో తెలియదు.. కరెంటూ సక్రమంగా ఇవ్వడంలేదు.. మీ నాన్న వైఎస్ ఉన్నంత కాలం ఏ కష్టం అనుభవించలేదు.. ఈ పాలనలో అన్ని విధాలా ఇబ్బందిపడుతున్నాం.
- మహిళా రైతు బెరైడ్డి లక్ష్మి బాధ

నేను డిప్లొమో చదువుతున్నాను.. స్కాలర్‌షిప్ రాక ఇబ్బంది పడుతున్నాను.. స్కాలర్‌షిప్‌లు అందక నాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. వైఎస్సార్ దయతో ఫీజు రీయంబర్స్‌మెంట్ మాకు వరంగా మారింది. జగనన్న సీఎం అయితే ఈ పథకంను మరింతగా పెరుగుపరుస్తాడు. 
-పేద విద్యార్థి నాగరాజు ఆశ

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర మండలంలోని జానపాడులో గురువారం జరిగింది. ఈ సందర్భంగా రామాలయం సెంటర్‌లో షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని వాపోయారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను తీసివేస్తూ పేద విద్యార్థులకు, ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 

ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందుదామని వెళితే ఏదో ఒక కారణం చెప్పి పట్టించుకోవడం లేదు, పింఛన్లు ఇవ్వడం లేదు, బాలిక సంరక్షణ పథకాన్నీ నీరుగారుస్తున్నారు, ఫీజురీయంబర్స్‌మెంట్ పథకం ఎత్తివేయాలని చూస్తున్నారంటూ సమస్యలు ఏకరువు పెట్టారు. ‘నాన్న గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నా భర్తకు గుండె అపరేషన్ జరిగింద’ని అంగన్‌వాడీ కార్యకర్త దుర్గ వివరించింది. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్ పథకాన్ని ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, ఇలా జరిగితే పేద విద్యార్థులు నష్టపోతారని ఇంజినీరింగ్ విద్యార్థి పలకల సురేష్ ఆవేదన వ్యక్తంచేశాడు. 

పభుత్వ స్కూళ్లలో సక్రమంగా పాఠాలు చెప్పడం లేదని ఉస్తేల రోజారాణి ఆరోపించారు. రైతులను పట్టించుకోని ఈ ప్రభుత్వం త్వరలోనే నాశనమైపోతుందని అంకాళమ్మ శాపనార్థాలు పెట్టారు. తీరిక లేకుండా మాతో పనిచేరుుంచుకుంటున్నారని, జీతాలు మాత్రం పెంచడం లేదని అంగన్‌వాడీ కార్యకర్త డి.లత ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న సీఎం అరుుతే తమ కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరి సమస్యను షర్మిల ఓపికతో విని, వారిని ఓదార్చారు. మనసులేని ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోదని, త్వరలోనే మన రాజన్నరాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు. 

జగనన్న నాయకత్వంలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంటలకు సాగునీరు అందుతుందని, ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపుతారని, మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తారని, పేద విద్యార్థుల చదువులకు అటంకం కలుగకుండా జగనన్న అన్ని చర్యలు తీసుకుంటారని హామీఇచ్చారు. రాజన్న సువర్ణయుగంలో ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అందరి ఆశీస్సులతో జగనన్న త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. అన్న బయటకు వచ్చిన తరువాతే ఎన్నికలు జరుగుతాయని, జగనన్న మనమంతా బలపరుద్దామని పిలుపునిచ్చారు. షర్మిలమ్మ ప్రసంగాన్ని శ్రద్ధతో ప్రజలు విని హర్షధ్వానాలు చేశారు.

అదిగదిగో షర్మిలమ్మ..
పడుగురాళ్ళ రూరల్, న్యూస్‌లైన్: రాజన్న సీఎంగా ఉన్నప్పుడు విత్తనాలు సక్రమంగా అందాయి.. ఎరువులు ధరలు అందుబాటులో ఉన్నాయి.. ఈ ప్రభుత్వ పాలనలో ఎరువుల ధరలు చుక్కలనంటాయి.. పంటకు ఎరువులు వేద్దామంటేనే భయమేస్తోంది.. ఈ ప్రభుత్వం వల్ల రైతులమంతా నష్టపోయాం.
- జానపాడు గ్రామానికి చెందిన రైతు బ్రహ్మయ్య అవేదన

పంటలకు నీరు పెట్టేందుకు రేయింబవళ్ళు మగవాళ్లు పొలాల మీదే ఉంటున్నారు.. నీళ్లు వస్తాయో రావో తెలియదు.. కరెంటూ సక్రమంగా ఇవ్వడంలేదు.. మీ నాన్న వైఎస్ ఉన్నంత కాలం ఏ కష్టం అనుభవించలేదు.. ఈ పాలనలో అన్ని విధాలా ఇబ్బందిపడుతున్నాం.
- మహిళా రైతు బెరైడ్డి లక్ష్మి బాధ

నేను డిప్లొమో చదువుతున్నాను.. స్కాలర్‌షిప్ రాక ఇబ్బంది పడుతున్నాను.. స్కాలర్‌షిప్‌లు అందక నాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. వైఎస్సార్ దయతో ఫీజు రీయంబర్స్‌మెంట్ మాకు వరంగా మారింది. జగనన్న సీఎం అయితే ఈ పథకంను మరింతగా పెరుగుపరుస్తాడు. 
-పేద విద్యార్థి నాగరాజు ఆశ

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర మండలంలోని జానపాడులో గురువారం జరిగింది. ఈ సందర్భంగా రామాలయం సెంటర్‌లో షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని వాపోయారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను తీసివేస్తూ పేద విద్యార్థులకు, ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందుదామని వెళితే ఏదో ఒక కారణం చెప్పి పట్టించుకోవడం లేదు, పింఛన్లు ఇవ్వడం లేదు, బాలిక సంరక్షణ పథకాన్నీ నీరుగారుస్తున్నారు, ఫీజురీయంబర్స్‌మెంట్ పథకం ఎత్తివేయాలని చూస్తున్నారంటూ సమస్యలు ఏకరువు పెట్టారు. ‘నాన్న గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నా భర్తకు గుండె అపరేషన్ జరిగింద’ని అంగన్‌వాడీ కార్యకర్త దుర్గ వివరించింది.

వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్ పథకాన్ని ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, ఇలా జరిగితే పేద విద్యార్థులు నష్టపోతారని ఇంజినీరింగ్ విద్యార్థి పలకల సురేష్ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభుత్వ స్కూళ్లలో సక్రమంగా పాఠాలు చెప్పడం లేదని ఉస్తేల రోజారాణి ఆరోపించారు. రైతులను పట్టించుకోని ఈ ప్రభుత్వం త్వరలోనే నాశనమైపోతుందని అంకాళమ్మ శాపనార్థాలు పెట్టారు. తీరిక లేకుండా మాతో పనిచేయిచుకుంటున్నారని, జీతాలు మాత్రం పెంచడం లేదని అంగన్‌వాడీ కార్యకర్త డి.లత ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న సీఎం అయితే తమ కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరి సమస్యను షర్మిల ఓపికతో విని, వారిని ఓదార్చారు. మనసులేని ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోదని, త్వరలోనే మన రాజన్నరాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు.

జగనన్న నాయకత్వంలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంటలకు సాగునీరు అందుతుందని, ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపుతారని, మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తారని, పేద విద్యార్థుల చదువులకు అటంకం కలుగకుండా జగనన్న అన్ని చర్యలు తీసుకుంటారని హామీఇచ్చారు. 

రాజన్న సువర్ణయుగంలో ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అందరి ఆశీస్సులతో జగనన్న త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. అన్న బయటకు వచ్చిన తరువాతే ఎన్నికలు జరుగుతాయని, జగనన్న మనమంతా బలపరుద్దామని పిలుపునిచ్చారు. షర్మిలమ్మ ప్రసంగాన్ని శ్రద్ధతో ప్రజలు విని హర్షధ్వానాలు చేశారు.

చిడతలతో చిందేస్తూ..
పిడుగురాళ్లరూరల్: మండలంలోని జానపాడుకు చెందిన కోటయ్య తనకొచ్చిన చిడతల నృత్యంతో షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. 75 ఏళ్ల వయస్సులోనూ హూషారుగా నృత్యం చేసుకుంటూ, చిడతలు వాయిస్తూ షర్మిలతోపాటు నడుస్తున్నాడు. పందిటివారిపాలెంలోని బస ప్రాంతం నుంచి పిడుగురాళ్ల వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: