బాబ్లీ ప్రాజెక్ట్ విషయంలో అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు మొద్దు నిద్రపోయినందువల్లే ఇపుడు రాష్ట్రానికి ఈ దుస్థితి కలిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి ఏమాత్రం శద్ధ్ర చూపలేదని, మహారాష్ట్ర పై ఒత్తిడి పెంచలేదని ఆ పార్టీ నేత కేకే మహేంద్రరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 40 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం పై ఏమాత్రం చొరవ చూపలేదన్నారు.
Home »
» చంద్రబాబు మొద్దు నిద్రపోయినందువల్లే ఇపుడు రాష్ట్రానికి ఈ దుస్థితి
చంద్రబాబు మొద్దు నిద్రపోయినందువల్లే ఇపుడు రాష్ట్రానికి ఈ దుస్థితి
Written By news on Thursday, February 28, 2013 | 2/28/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment